ఈ రోజు కాకినాడ నగరం లో ప్రముఖ బార్ అండ్ రెస్టురంట్ లో హోటల్ కార్పోరేషన్ హేల్త్ ఆధికారులు తనిఖీ లు నిర్వయించారు
హెల్త్ ఆఫీసర్ సత్యానారాయణ మాట్లాడుతూ ఈ హోటల్స్ లో నిల్వ ఉన్నా మాంసం ని 20 కే.జి ల పిల్లి మాంసం గుర్తించారు.
హోటల్ యజమాన్యం కి నోటీసు లు జారీచేశారు . నగరం లో మరిన్ని హోటల్స్ పై తనిఖీలు నిర్వయిస్తాను అన్నారు.
