అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభం
క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్ లైన్ కాల్సెంటర్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం వైఎస్.జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు
కాల్సెంటర్కి నేరుగా ఫోన్ చేసిన సీఎం జగన్
కాల్సెంటర్ పనితీరు, వివరాలు తెలుసుకున్న సీఎం జగన్
ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి అని సూచించిన సీఎం జగన్
