5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeNewsఖైరతాబాద్‌లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన కేటీఆర్‌

ఖైరతాబాద్‌లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన కేటీఆర్‌

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేసిన మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీ మహమూద్ అలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్‌రెడ్డి.

ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీ రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టింది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments