తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా సీఎం కేసీఆర్కు జ్వరం రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఇక మోడీ పర్యటనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకోనున్నారు. సాయంత్రం వరకూ జ్వరం తగ్గితే.. చినజీయర్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది
సీఎం కేసీఆర్కు అస్వస్థత
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES