మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది..!!

Date:


ఉత్తర భారత దేశంలో భారీగా వర్షాలు( Rains ) పడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) 45 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.

 Railway Track Under Construction Washed Away Due To Heavy Rains In Madhya Prades-TeluguStop.com

దీంతో అక్కడ యమునా నది పొంగిపొర్లుతుంది.ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు.

పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది.ఎక్కడికి అక్కడ జనం జీవనం స్తంభించింది.

ఢిల్లీలో మాత్రమే కాదు మధ్యప్రదేశ్.ఇంకా పలు రాష్ట్రాలలో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

అయితే ఈ వర్షాలు దాటికి ఏకంగా రైల్వే ట్రాక్( Railway Track ) కొట్టుకుపోయింది.మధ్య ప్రదేశ్ రాష్ట్రం( Madhya Pradesh ) ఖండ్వా జిల్లాలో వర్షానికి నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.ఏకంగా చీలిపోయి.రాళ్ళకి పట్టాలను ఫిక్స్ చేసిన.కొంత భాగం పక్కకు ఒదిగిపోయింది.వర్షాలకి ఈ రకంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోవటం పట్ల విమర్శలు వస్తున్నాయి.

దేశంలో ఇప్పటికే పలు రైల్వే ప్రమాదాలు జరిగాయి.ఈ క్రమంలో కూడా ప్రభుత్వాలు మేలుకొని సరైన విధానాలు రైల్వేలో పాటించకపోతే ప్రజల ప్రాణాలకే ముప్పు అని ఈ రైల్వే ట్రాక్ ఒదిగిపోవటం వార్తపై నేటిజన్స్ మండిపడుతున్నారు.

Video : Railway Track Under Construction Washed Away Due To Heavy Rains In Madhya Pradesh Madhya Pradesh, Railway Track Damaged, Khandwa District. #TeluguStopVideo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...