బేబీ విషయంలో సెన్సార్ బోర్డ్ నిద్రపోతుందా.. ఆ ప్రశ్నలకు దర్శకుని సమాధానం ఇదే?

Date:


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య( Anand Devarakonda, Vaishnavi Chaitanya ) హీరో హీరోయిన్లుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన బేబీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.అయితే ఈ సినిమా విషయంలో కొన్ని బూతులను ప్రధాన పాత్రల చేత మాట్లాడించడం పంటి కింద రాయిలా తగులుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Director Sairajesh Comments About Bold Words Details Here Goes Viral In Social M-TeluguStop.com

అయితే కొన్ని బూతులు మ్యూట్ అయినా మరికొన్ని బూతులు మాత్రం మ్యూట్ కాలేదు.బేబీ( Baby ) మూవీని చూసే సమయంలో సెన్సార్ బోర్డ్ సభ్యులు నిద్రపోతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా గురించి వ్యక్తమవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.బేబీ సినిమా జీరో రిస్క్ అని అనిపించిందని ఆయన అన్నారు.

పరిస్థితులే విలన్స్ అనేలా ఈ సినిమాను తెరకెక్కించానని సాయి రాజేశ్( Sai Rajesh ) వెల్లడించారు.ఆ బూతును మాట్లాడితే ప్రేమించినవాడి క్యారెక్టర్ దిగజారినట్టు అని అయితే ఆ పాత్రకు విజిల్స్ వినిపించాయని ఆయన పేర్కొన్నారు.బేబీ క్లైమాక్స్ లో ఆనంద్ ను వైష్ణవి అలానే చూస్తుంటుందని అయితే లైఫ్ లో మూవ్ ఆన్ కావాలని సాయి రాజేశ్ వెల్లడించారు.అంత జరిగినా ఆ అమ్మాయి ఫోటో అతని దగ్గర ఉందని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.

వైష్ణవి మొదట చేయలేనని చెప్పిందని ఆయన అన్నారు.సేలంలో జరిగిన ఒక ఘటన ఆధారంగా ఈ సినిమా కథ పుట్టిందని సాయి రాజేశ్ అన్నారు.అమ్మాయి అలా అనడం న్యాయమేనని భావించి అమ్మాయి వాడిన బూతులను సెన్సార్ వాళ్లు వదిలేశారని రెండుసార్లు వదిలేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.మిగతా వర్డ్స్ అన్నీ మ్యూట్ అయ్యయని సాయి రాజేశ్ అన్నారు.

Director Sairajesh Comments About Bold Words Details Here Goes Viral In Social Media – Telugu Sairajesh #TeluguStopVideo #Shorts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...

రాష్ట్రంలో బీసీ గణన చేయండి –

– సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టండి– సీఎం కేసీఆర్‌కు...